ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుమూర్తిని గెలిపించండి

ABN, First Publish Date - 2021-04-09T08:58:28+05:30

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • లబ్ధిదారులకు సీఎం లేఖలు


అమరావతి, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని గెలిపించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు లబ్ధిదారులకు పేరుపేరునా లేఖలు రాశారు. క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ లేఖలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను లేఖలో జగన్‌ వివరించారు. 22 నెలల పాలనలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల ప్రతి కుటుంబానికి జరుగుతున్న లబ్ధిని వివరించారు. నవరత్నాలను ఈ లేఖలో ప్రస్తావించారు. 


Updated Date - 2021-04-09T08:58:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising