ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ రాజకీయ కుతంత్రాలు చేస్తున్నారు: శైలజానాథ్‌

ABN, First Publish Date - 2021-11-23T02:34:31+05:30

3 రాజధానుల బిల్లును రద్దు చేశామని ప్రకటిస్తూనే.. మళ్లీ త్వరలోనే తీసుకొస్తామనడంలో ఆంతర్యం ఏంటి? అని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: 3 రాజధానుల బిల్లును రద్దు చేశామని ప్రకటిస్తూనే.. మళ్లీ త్వరలోనే తీసుకొస్తామనడంలో ఆంతర్యం ఏంటి? అని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మంత్రులు శ్రీబాగ్ ఒడంబడిక మరొక్కసారి చదివి మాట్లాడాలన్నారు. రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా సీఎం జగన్ ప్రవర్తించాలన్నారు. జగన్ రాజకీయ కుతంత్రాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రకటించినప్పుడు మీ తెలివితేటలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. ఆనాడు స్వాగతించి ఇప్పుడెందుకు వ్యతిరేకిస్తున్నారని నిలదీశారు. రాజధాని అందరికీ అందుబాటులో ఉండాలని శైలజానాథ్ కోరారు.

Updated Date - 2021-11-23T02:34:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising