ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కుపై జగన్‌ సమీక్ష

ABN, First Publish Date - 2021-08-12T22:09:27+05:30

వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని అధికారులకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కుపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. జూన్‌ 2023 నాటికి సమగ్ర భూసర్వే పూర్తి కావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అవినీతి రహితంగా, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలన్నారు. సర్వేచేసిన వెంటనే గ్రామాల వారీగా మ్యాపులతో రికార్డులు అప్‌డేట్‌ కావాలని సూచించారు. డ్రోన్లు సహా ఇతర సామాగ్రి అవసరమైన మేర కొనుగోలు చేయాలని జగన్‌ ఆదేశించారు.

Updated Date - 2021-08-12T22:09:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising