ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ కోర్టును అభ్యర్థించిన జగన్

ABN, First Publish Date - 2021-07-13T20:46:57+05:30

సీబీఐ కోర్టులో సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుపై విచారణ జరిగింది. పెన్నా సిమెంట్స్‌ కేసులో జగన్‌ డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌: సీబీఐ కోర్టులో సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసుపై విచారణ జరిగింది. పెన్నా సిమెంట్స్‌ కేసులో జగన్‌ డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేశారు. పెన్నా ఛార్జిషీట్‌ నుంచి తన పేరు తొలగించాలని జగన్ కోరారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి డిశ్చార్జ్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు సీబీఐ గడువు కోరింది. పెన్నా ఛార్జిషీట్‌ నుంచి తన పేరు తొలగించాలని ఆమె కూడా కోరారు. సబిత డిశ్చార్జ్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 22కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. రాజగోపాల్‌, శామ్యూల్‌ డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ఈనెల 22కి వాయిదా పడింది. ఇండియా సిమెంట్స్‌ కేసు విచారణ ఈనెల 23కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2021-07-13T20:46:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising