ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌రెడ్డి కళ్లు తెరిపించాలి: ప్రత్తిపాటి

ABN, First Publish Date - 2021-12-16T21:21:12+05:30

రైతుల తిరుపతి సభతో జగన్‌రెడ్డి కళ్లు తెరిపించాలని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రైతుల తిరుపతి సభతో జగన్‌రెడ్డి కళ్లు తెరిపించాలని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే.. అమరావతి రైతులు భూములను త్యాగం చేశారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపై దృష్టిపెట్టలేని వ్యక్తి 3 రాజధానులెలా నిర్మిస్తాడు? అని ప్రశ్నించారు. జగన్‌రెడ్డి ఇప్పటికైనా తన దుర్మార్గపు ఆలోచనలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతే ఏకైక రాజధానిగా ప్రకటించాలని ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-16T21:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising