ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ చోద్యం చూస్తున్నారు: దేవినేని ఉమ

ABN, First Publish Date - 2021-01-18T01:41:19+05:30

దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే.. సీఎం జగన్‌ చోద్యం చూస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. 150 దాడులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే.. సీఎం జగన్‌ చోద్యం చూస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. 150 దాడులు, ధ్వంసాలు జరిగేదాకా ఉదాసీనంగా ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్టు, సీఎం జగన్‌ డైరెక్షన్‌లో డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. దాడులను ఆపలేక టీడీపీ నేతలపై బురద జల్లుతున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-01-18T01:41:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising