ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీకి జగన్‌ లేఖ

ABN, First Publish Date - 2021-05-22T22:50:01+05:30

ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్‌ లేఖ రాశారు. ఏపీకి సరిపడా వ్యాక్సిన్లు పంపాలని కోరారు. 18-44 వయసు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్‌ లేఖ రాశారు. ఏపీకి సరిపడా వ్యాక్సిన్లు పంపాలని కోరారు. 18-44 వయసు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు.. సరిపడా డోసులను కేంద్రం సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్‌పై యుద్ధంలో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేట్ వాళ్లు కూడా 50శాతం వ్యాక్సిన్లను ఉత్పత్తిదారుల నుంచి.. కొనుగోలు చేసే అవకాశంపై పునరాలోచించాలన్నారు. వ్యాక్సిన్‌ను ఉచితంగా లేదా నామమాత్రపు రేట్లకు ఇవ్వాలని జగన్‌ కోరారు.

Updated Date - 2021-05-22T22:50:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising