ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న జగన్‌: యనమల

ABN, First Publish Date - 2021-11-12T01:35:04+05:30

జగన్‌ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు. గురువారం ఆయన ఉదయం మీడియాతో మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జగన్‌ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు. గురువారం ఆయన ఉదయం మీడియాతో మాట్లాడారు. దేశంలో అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అమలవుతుంటే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కొన్ని విషయాల్లో తప్పులు చేసినా జగన్‌లా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, రాష్ట్రాన్ని బ్రష్టుపట్టించే పనులు చేయలేదన్నారు. ప్రజలు చైతన్యవంతులై జగన్‌ పాలనకు స్వస్తిపలకకుంటే రాష్ట్ర ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. తన 39 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కాని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న జగన్‌లాంటి ముఖ్యమంత్రిని ఇప్పటివరకు చూడలేదని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.

Updated Date - 2021-11-12T01:35:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising