ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీజేఐ దంపతులను కలిసిన జగన్‌ దంపతులు

ABN, First Publish Date - 2021-12-25T21:32:25+05:30

జేఐ ఎన్వీ రమణ దంపతులను సీఎం జగన్‌ దంపతులు కలిశారు. మర్యాదపూర్వకంగా రమణను జగన్ కలిశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సీజేఐ ఎన్వీ రమణ దంపతులను సీఎం జగన్‌ దంపతులు కలిశారు. మర్యాదపూర్వకంగా రమణను జగన్ కలిశారు. జస్టిస్‌ ఎన్వీ రమణకు జగన్‌ ఇవాళ తేనేటి విందు ఇవ్వనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సాయంత్రం ఐదు గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అంతకుముందు విజయవాడ నుంచి గుంటూరు జిల్లా పొన్నూరుకు రోడ్డు మార్గంలో చేరకున్న సీజేఐ ఎన్వీరమణ దంపతులు పొన్నూరులోని వీరాంజనేయ స్వామి ఆలయం, సహాస్ర లింగేశ్వరస్వామి ఆలయాలను సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. రెండు ఆలయాల్లో వారు ప్రత్యేక పూజాలు నిర్వహించారు.

Updated Date - 2021-12-25T21:32:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising