ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ కేసులో ఇందూ టెక్ జోన్ చార్జ్‌షీట్‌పై Cbi కోర్టు విచారణ

ABN, First Publish Date - 2021-07-15T00:23:07+05:30

జగన్ కేసులో ఇందూ టెక్ జోన్ చార్జ్‌షీట్‌పై Cbi కోర్టు విచారణ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జగన్ కేసులో ఇందూ టెక్ జోన్ చార్జ్‌షీట్‌పై సీబీఐ కోర్టు విచారణ జరిపింది. ఇందూ టెక్ జోన్ కేసులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందూ టెక్ జోన్ చార్జ్‌షీట్ నుంచి తొలగించాలని సబితా ఇంద్రారెడ్డి కోరారు. సీబీఐ అనవసరంగా కేసులో ఇరికించిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. అలాగే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలుకు నిమ్మగడ్డ ప్రసాద్ సమయం కోరారు. డిశ్చార్జ్ పిటిషన్ వేసే ఉద్దేశం లేదని ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే డిశ్చార్జ్ పిటిషన్ దాఖలుకు విశ్రాంత అధికారి పార్థసారథిరావు సమయం కోరారు. ఇందూ టెక్ జోన్ ఛార్జ్ షీట్‌పై విచారణ ఈనెల 22కి కోర్టు వాయిదా వేసింది. అలాగే ఎమ్మార్ విల్లాల విక్రయంపై సీబీఐ, ఈడీ కేసుల విచారణ ఈనెల 28కి కోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2021-07-15T00:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising