ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ అక్రమాస్తుల కేసుపై నేడు సీబీఐ విచారణ

ABN, First Publish Date - 2021-06-24T17:15:07+05:30

ఏపీ సీఎం జగన్ అక్రమాస్తులపై గురువారం సీబీఐ కోర్టు విచారణ జరపనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ అక్రమాస్తులపై గురువారం సీబీఐ కోర్టు విచారణ జరపనుంది. జగతి పబ్లికేషన్, వాన్ పిక్ చార్జిషీట్లపై వాదనలు వినిపించనున్నారు. అభియోగాల నమోదుపై జగతి పబ్లికేషన్స్ వాదనలు విన్న న్యాయస్థానం ముందు మరోసారి వాదనలు వినిపించనుంది.


జగతి పబ్లికేషన్, వాన్ పిక్ చార్జిషీట్లపై నిన్న వాదనలు కొనసాగిన తర్వాత కోర్టు గురువారానికి వాయిదా వేసింది. దీంతో ఇవాళ మళ్లీ వాచారణ జరగనుంది. అభియోగాల నమోదుకు సంబంధించి జగతి పబ్లికేషన్ తరఫున వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2021-06-24T17:15:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising