ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ శ్రేణుల్లో టెన్షన్...

ABN, First Publish Date - 2021-08-25T17:23:59+05:30

జగన్ బెయిల్ రద్దుకు సంబంధించిన కేసులో బుధవారం నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దుకు సంబంధించిన కేసులో బుధవారం నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు  వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది. జగన్మోహన్ రెడ్డి పదే పదే బెయిల్ ఖండిషన్లు ఉల్లంఘిస్తున్నారని, సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితం చేశారనే ఆరోపణలపై పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే జగన్ తరఫు న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పరిగణలోకి తీసుకున్న సీబీఐ న్యాయస్థానం మరికొద్ది సేపట్లో తుది తీర్పు వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో జగన్ బెయిల్ రద్దయితే ఏపీ రాజకీయాల్లో కొంత ప్రభావం చూపే అవకాశముంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2021-08-25T17:23:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising