ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీ: మంత్రి జగదీష్
ABN, First Publish Date - 2021-10-29T20:12:57+05:30
గ్రీన్ ఎనర్జీతో నడిచే వాహనాలే ప్రత్యామ్నాయాల అని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ఇస్తోందని తెలిపారు.
హైదరబాద్: గ్రీన్ ఎనర్జీతో నడిచే వాహనాలే ప్రత్యామ్నాయాల అని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం పన్ను రాయితీ ఇస్తోందని తెలిపారు. 130 ఛార్జింగ్ స్టేషన్లకు అనుమతులిచ్చామన్నారు. జాతీయ రహదారులపై ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
Updated Date - 2021-10-29T20:12:57+05:30 IST