ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జే ట్యాక్స్‌... లేదంటే జేసీబీలు

ABN, First Publish Date - 2021-04-19T09:59:02+05:30

‘జగన్‌ రెడ్డి పాలనలో జే ట్యాక్స్‌ వసూలు కాకపోతే జేసీబీలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళయినా పేదలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 18: ‘‘జగన్‌ రెడ్డి పాలనలో జే ట్యాక్స్‌ వసూలు కాకపోతే జేసీబీలతో విధ్వంసం సృష్టిస్తున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళయినా పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టలేని సర్కారుకు నిరుపేదల ఇళ్లు కూలగొట్టే అధికారం ఎవరిచ్చారు?’’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో 120 ఇళ్ళను జేసీబీల సాయంతో అధికారులు ఆదివారం కూల్చివేయడాన్ని ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అధికారులు ఈ దుశ్చర్యకు ఒడిగట్టారని ఆరోపించారు. బాధితుల తరఫున టీడీపీ న్యాయ పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. బాధితులను కలిసి మాట్లాడాలని నియోజకవర్గ టీడీపీ నేతలకు లోకేశ్‌ ఫోన్‌ చేశారు.

Updated Date - 2021-04-19T09:59:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising