ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సాగునీటి రంగాన్ని భ్రష్టుపట్టించారు: దేవినేని ఉమా

ABN, First Publish Date - 2021-10-19T02:26:25+05:30

అసమర్థ పాలనతో సాగునీటి రంగాన్ని సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అసమర్థ పాలనతో సాగునీటి రంగాన్ని సీఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రణాళిక, ముందుచూపు లేకుండా ఇరిగేషన్‌ రంగాన్ని నాశనం చేశారన్నారు. 29 నెలల పాలనా కాలంలో జగన్‌ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారన్నారు. ఇరిగేషన్‌ మంత్రి అడ్రస్‌ లేకుండా పోయినా సీఎం జగన్‌ నోరు విప్పడన్నారు. 940 మెగా వాట్ల సామర్థ్యం ఏడాదికి 2 వేలకోట్ల ఆదాయాన్ని ఇచ్చే పవర్‌ ప్రాజెక్టును భ్రష్టు పట్టించారన్నారు. బహులార్థక ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టును లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుగా మార్చివేశారని దేవినేని ఉమా ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-19T02:26:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising