ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగిన ఎండ తీవ్రత

ABN, First Publish Date - 2021-03-04T09:02:30+05:30

రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. ఆకాశం నిర్మలంగా వుండడంతో బుధవారం ఉదయం నుంచే ఎండ ఎక్కువగా ఉంది. మధ్యాహ్నానికి కొన్నిచోట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగింది. ఆకాశం నిర్మలంగా వుండడంతో బుధవారం ఉదయం నుంచే ఎండ ఎక్కువగా ఉంది. మధ్యాహ్నానికి కొన్నిచోట్ల వేడిగాలులు వీచాయి. ఆరుబయట పనిచేసే వారంతా వేడి వాతావరణానికి ఉక్కిరిబిక్కిరయ్యారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలు, తుని, అమరావతిలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బంగాళాఖాతం, రాష్ట్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు లేకపోవడంతో సముద్రం నుంచి తేమగాలులు రావడం లేదని, దీంతో కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు.

Updated Date - 2021-03-04T09:02:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising