ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉపసంహరణపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-09-05T00:54:26+05:30

గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉపసంహరించుకునే అంశంపై మరోసారి హైకోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉపసంహరించుకునే అంశంపై మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. గుంటూరుకు చెందిన చంద్రవరపు రవి వేసిన వ్యాజ్యంలో ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరుపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. కేంద్ర ప్రభుత్వం, యూజీసీ అనుమతి లేనిదే రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉపసంహరించే చట్టం లేదని పిటిషనర్ న్యాయవాది తెలిపారు. అనుబంధ పిటిషన్‌తో కలిపి పిటిషన్ విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈ నెల 15కి విచారణను కోర్టు వాయిదా వేసింది. 


Updated Date - 2021-09-05T00:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising