ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూల నిర్వహణపై హైకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2021-07-24T00:51:55+05:30
ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటర్వ్యూలు
అమరావతి: ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటర్వ్యూలు నిర్వహించి కోర్టు అనుమతితోనే ఫలితాలు విడుదల చేస్తామని కోర్టుకు ఏపీపీఎస్సీ తెలిపింది. ఏపీపీఎస్సీ అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. అభ్యర్థుల రిట్ పిటిషన్లపై వచ్చే నెల 9న సింగిల్ బెంచ్ విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 18కి హైకోర్టు వాయిదా వేసింది.
Updated Date - 2021-07-24T00:51:55+05:30 IST