ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి శంకర్ నారాయణను అడ్డుకున్న కార్యకర్తలు

ABN, First Publish Date - 2021-03-24T20:06:33+05:30

అనంతపురం జిల్లా: మంత్రి శంకర్ నారాయణను వైసీపీ కార్యకర్తలు నిలదీశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం జిల్లా: మంత్రి శంకర్ నారాయణను వైసీపీ కార్యకర్తలు నిలదీశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించే కార్యక్రమం జరిగింది. పనిలో పనిగా కదిరి ప్రభుత్వాసుపత్రికి భూమిపూజ కూడా నిర్వహించారు. మంత్రి శంకర్ నారాయణతోపాటు హిందూపురం పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సిద్ధారెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఒక్కసారిగా తలుపుల మండలం నాయుడు, పూల శ్రీనివాసరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తే నాయకులకు ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా కార్యకర్తల్లో అలజడి ఏర్పడింది. దీంతో శ్రీనివాసరెడ్డికి ఎంపీ గోరంట్ల మాధవ్, ఇతరులు సర్ది చెప్పారు.

Updated Date - 2021-03-24T20:06:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising