ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indrakeeladri పై పెరిగిన భక్తుల రద్దీ..

ABN, First Publish Date - 2021-10-16T14:20:14+05:30

ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున్న తరలివస్తున్నారు. మరోవైపు భవానీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజరాజేశ్వరి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున్న తరలివస్తున్నారు. మరోవైపు భవానీ భక్తుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో నేడు, రేపు ఇంద్రకీలాద్రిపై వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు రద్దు చేశారు. భవానీ భక్తులు పెరగడంతో ప్రోటో‎కాల్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎటువంటి వాహనాలను అనుమతి ఇవ్వడం లేదు. 

Updated Date - 2021-10-16T14:20:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising