ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆముదం గింజలు తిని విద్యార్థులకు అస్వస్థత

ABN, First Publish Date - 2021-08-20T01:40:49+05:30

జిల్లాలోని వి.కోట (మ) కుంబార్లపల్లెలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అడవి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: జిల్లాలోని వి.కోట (మ) కుంబార్లపల్లెలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అడవి ఆముదం గింజలను తినడంతో 25 మంది విద్యార్థులకు అస్వస్థత కలిగింది. పలువురి విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించారు. పాఠశాల అయిపోయిన తర్వాత గ్రామ సమీపంలోకి వెళ్లి అడవి ఆముదం గింజలను పిల్లలు ఆటలాడుకుంటూ తిన్నారు. 


Updated Date - 2021-08-20T01:40:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising