ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వసతి గృహ విద్యార్థినులకు అస్వస్థత

ABN, First Publish Date - 2021-03-06T23:23:42+05:30

వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమ గోదావరి: వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని బుట్టాయగూడెం మండలంలో గల రాజనగరంలో గిరిజన బాలికల వసతి గృహం ఉంది. దీనిలో ఉంటున్న కొంతమంది విద్యార్థినులు అస్వస్థత లోనయ్యారు. కళ్ళు తిప్పడం, కడుపు నొప్పి లక్షణాలతో 16 మంది బాలికలు కింద పడిపోయారు.


వీరిని వసతి గృహ సిబ్బంది వెంటనే కోట రామచంద్రాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాలికలు చికిత్స పొందుతున్నారు. తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థినుల తల్లితండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై అధికారులు విచారణ  జరుపుతున్నారు. 

Updated Date - 2021-03-06T23:23:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising