ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌టీటీపీఎస్ చెరువుపై ఏపీ మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల కన్ను

ABN, First Publish Date - 2021-03-22T03:08:52+05:30

ఎన్‌టీటీపీఎస్ చెరువుపై ఏపీ మంత్రి, ఎమ్మెల్యే అనుచరుల కన్ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: ఇబ్రహీంపట్నం ఎన్‌టీటీపీఎస్ బూడిద చెరువు వేదికగా వైసీపీ నాయకుల బాహాబాహికి దిగారు. మైనింగ్ మంత్రి బాలినేని అనుచరులు.. వసంత కృష్ణ ప్రసాద్ బామ్మర్ది వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. ఎన్‌టీటీపీఎస్ బూడిద చెరువు కాసుల వర్షం కురిపిస్తోంది. దీన్ని దక్కించుకునేందుకు ఆధిపత్య పోరు ప్రదర్శిస్తున్నారు. ఇందులో భాగంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. రెండు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-03-22T03:08:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising