ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం: సుచరిత

ABN, First Publish Date - 2021-06-21T20:43:34+05:30

నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం: సుచరిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: తాడేపల్లి ఘటన అత్యంత హేయమైన చర్యని హోంమంత్రి సుచరిత అన్నారు. కఠిన చట్టాలు చేస్తున్నప్పటికీ ఇలాంటివి జరగడం దురదృష్టకరమని చెప్పారు. నాలుగు పోలీసు బృందాలు దర్యాప్తు  చేస్తున్నాయని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం తరపున బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం అందిస్తామని పేర్కొన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి మరో రూ. 50 వేలు అందిస్తున్నామని తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు.

Updated Date - 2021-06-21T20:43:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising