ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రమ్య మృతదేహాన్ని పరిశీలించిన హోంమంత్రి

ABN, First Publish Date - 2021-08-15T21:07:26+05:30

జీజీహెచ్‌లో విద్యార్థిని రమ్య మృతదేహాన్ని హోంమంత్రి సుచరిత పరిశీలించారు. రమ్య హత్య ఘటన చాలా బాధాకరమని సుచరిత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జీజీహెచ్‌లో విద్యార్థిని రమ్య మృతదేహాన్ని హోంమంత్రి సుచరిత పరిశీలించారు. రమ్య హత్య ఘటన చాలా బాధాకరమని సుచరిత అన్నారు. ఇప్పటికే కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారని తెలిపారు. విచారణ త్వరగా పూర్తిచేసేలా చర్యలు చేపట్టామని, నిందితుడికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రమ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సుచరిత భరోసా ఇచ్చారు. గుంటూరులో బీటెక్ విద్యార్థిని యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో విద్యార్థిని రమ్య బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నట్లు సమాచారం.  అనంతరం మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-08-15T21:07:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising