ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టులో ఫొటో ప్రదర్శన

ABN, First Publish Date - 2021-11-27T08:41:36+05:30

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, న్యాయవాది పరిషత్‌ సంయుక్తంగా శుక్రవారం హైకోర్టులో.......

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం, న్యాయవాది పరిషత్‌ సంయుక్తంగా శుక్రవారం హైకోర్టులో ఫొటోలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. స్వాతంత్ర సమరంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాదులు, రాజ్యాంగ ముసాయిదా కమిటీ ప్రముఖులు, రాజ్యాంగంలోని ఎంపిక చేసిన భాగాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌ ప్రారంభించారు. న్యాయవాదుల సంఘం ఉపాఽధ్యక్షుడు పీఎన్‌ మూర్తి, ప్రధాన కార్యదర్శి నర్సిరెడ్డి, అసిస్టెంట్‌ సోలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.హరినాథ్‌, న్యాయవాద పరిషత్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసల పొన్నరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T08:41:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising