ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం లేకుండా గిరిజన గ్రామాల తరలింపు పిటిషన్‌పై హైకోర్టు విచారణ

ABN, First Publish Date - 2021-03-24T18:24:57+05:30

విజయవాడ: పరిహారం చెల్లించకుండా పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని గిరిజన గ్రామాల ప్రజలను తరలిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: పరిహారం చెల్లించకుండా పోలవరం ప్రాజెక్ట్ పరిధిలోని గిరిజన గ్రామాల ప్రజలను తరలిస్తున్నారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. కొన్ని ఫొటోలతో కూడిన అడిషనల్ మెటీరియల్‌ను పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరినీ ఖాళీ చేయించలేదంటూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రభుత్వ కౌంటర్.. కోర్టు రికార్డుల్లోకి రాలేదని, పిటిషనర్ వేసిన ఫొటో మెటీరియల్ కూడా అందుబాటులోకి రాలేదని హైకోర్టు వెల్లడించింది. మరోసారి ఫైల్ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2021-03-24T18:24:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising