ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి శేషషాయి

ABN, First Publish Date - 2021-10-12T01:06:30+05:30

ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శేషసాయి సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.అనంతరం రంగనాయక మండపానికి చేరుకున్న న్యాయమూర్తికి వేదపండితులు ఆశీర్వదించగా, లడ్డూప్రసాదాలను అధికారులు  అందజేశారు. అలాగే తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప సత్యనారాయణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2021-10-12T01:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising