ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డివైడర్ ధ్వంసంపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2021-12-22T23:20:07+05:30

మంగళగిరిలోని జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: మంగళగిరిలోని జాతీయ రహదారిపై ఉన్న డివైడర్‌ను ధ్వంసం చేసిన కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా మంగళగిరి మున్సిపల్ అధికారులు వ్యవహరించారని పిటిషనర్ పేర్కొన్నారు. డివైడర్ ధ్వంసం తరువాత రెడ్ గ్రావెల్, కాంక్రీట్, స్ట్రీట్ లైట్స్, ఇతర వేస్ట్ మెటీరియల్ తరలించారని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరుపున  న్యాయవాది ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. ప్రతివాదులకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సంక్రాంతి సెలవుల అనంతరం వాయిదా వేసింది. 

Updated Date - 2021-12-22T23:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising