ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరు కార్పొరేషన్‌ ఫలితాల ప్రకటనకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

ABN, First Publish Date - 2021-05-08T08:43:36+05:30

ఏలూరు నగరపాలిక సంస్థ ఎన్నికల విషయంలో ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ఏలూరు నగరపాలిక సంస్థ ఎన్నికల విషయంలో ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా నేపథ్యలో ఓట్ల లెక్కింపు సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెల్లడించింది. 

Updated Date - 2021-05-08T08:43:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising