ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు సీరియస్.. ఎఫ్‌పీఎస్ హాజరుకావాలని ఆదేశం

ABN, First Publish Date - 2021-12-08T00:06:24+05:30

ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టు‌కు రావాలని హైకోర్టు ఆదేశించింది. విశాఖ జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టు‌కు రావాలని హైకోర్టు ఆదేశించింది. విశాఖ జిల్లాలో వార్డు, గ్రామ సచివాలయాలకు స్టేషనరీ కిట్స్ సరఫరా చేసినా.. బిల్లులు చెల్లించలేదని నేషనల్ కో ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్  తరపున న్యాయవాది తేజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  2019లో బిల్లులు అందించినప్పటికీ, నేటి వరకు ప్రభుత్వం నగదు చెల్లించలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయవాది వాదనలు విన్న కోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినా సమాధానం లేకపోవడంతో  హైకోర్టు సీరియస్ అయింది. ఈనెల 13న ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. 

Updated Date - 2021-12-08T00:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising