ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప.గో జిల్లాలో కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడులు

ABN, First Publish Date - 2021-01-16T00:57:30+05:30

జిల్లాలో కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు:  పశ్చిమగోదావరి జిల్లాలో  కోడి పందాల స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో  డోన్ మండలం సీసం గుంతలలోని కొండల్లో ఉన్న కోడి పందాల స్థావరాల్లో కోడి పందాలు ఆడుతున్న పదిమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుంచి మూడు బైక్‌లు, మూడు పుంజులు, రూ.4 వేలు, 8 సెల్‌ఫోన్లు, నాలుగు కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కోడి పందాల స్థావరాల వద్ద నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-01-16T00:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising