భారీగా రేషన్ బియ్యం పట్టివేత
ABN, First Publish Date - 2021-10-11T23:37:07+05:30
జిల్లాలో ఏఎస్ పేట గ్రామ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. మినీ ట్రాక్కులో.......
నెల్లూరు: జిల్లాలో ఏఎస్ పేట గ్రామ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. మినీ ట్రాక్కులో అక్రమంగా తరలిస్తున్న ఐదు టన్నుల రేషన్ బియ్యం పట్టుబడింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2021-10-11T23:37:07+05:30 IST