ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో అణచివేత పరిపాలన జరుగుతోంది: హర్షకుమార్‌

ABN, First Publish Date - 2021-08-06T18:10:15+05:30

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై మాజీ ఎంపీ హర్షకుమార్‌ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీలో అణచివేత పరిపాలన కొనసాగుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీలను టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఏ పొలిటికల్ పార్టీ కూడా ఎస్టీలను టార్గెట్ చేసి పరిపాలన చేయలేదని, ఒక్క వైఎస్సార్సీపీ మాత్రమే ఈ విధంగా చేస్తోందని ఆయన మండిపడ్డారు.


ఇంటర్‌ ఫీజులను ఏ కార్పొరేట్‌ కాలేజీ పట్టించుకోవడంలేదని, కార్పొరేట్‌ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని హర్షకుమార్‌ విమర్శించారు. ఎస్సీల పథకాలను ఎత్తివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్‌ ఉన్నా ఎస్సీలకు రుణాలు అందడంలేదని హర్షకుమార్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Updated Date - 2021-08-06T18:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising