ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను పరామర్శించిన జీవీ ఆంజనేయులు

ABN, First Publish Date - 2021-06-22T17:28:50+05:30

ఈపూరు మండలం అంగలూరులో రైతులను టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు పరామర్శించారు. రైతు ఇళ్లల్లో దాన్యం నిల్వలను పరిశీలించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : ఈపూరు మండలం అంగలూరులో రైతులను టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయులు పరామర్శించారు. రైతు ఇళ్లల్లో దాన్యం నిల్వలను పరిశీలించారు. వరి పంట రైతుల ఇంటికి వచ్చి రెండు నెలలు అయిందని.. ధాన్యం కొనే నాధుడే లేడని జీవీ ఆంజనేయులు వద్ద రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రభుత్వం కూడా అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తోందన్నారు. రైతుల వద్దే కోనుగోలు చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కూడా పక్షపాతం చూపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని... రైతుల కన్నీటితో ఈ ప్రభుత్వ కొట్టుకుపోవడం ఖాయమని జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-22T17:28:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising