ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సంగం’ కేసులో గురునాథానికి బెయిల్‌

ABN, First Publish Date - 2021-05-08T08:53:16+05:30

సంగం డెయిరీ కేసులో మూడో నిందితుడిగా ఉన్న విశ్రాంత అధికారి గురునాథానికి విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ, మే 7 (ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీ కేసులో మూడో నిందితుడిగా ఉన్న విశ్రాంత అధికారి గురునాథానికి విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ-1గా చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, ఏ2గా ఎండీ పి.గోపాలకృష్ణన్‌లకు బెయిల్‌ మంజూరు చేయాలని కొద్దిరోజుల క్రితం వారి తరపున న్యాయవాదులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి ఒక్క గురునాథానికి మాత్రమే బెయిలిచ్చారు.

Updated Date - 2021-05-08T08:53:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising