ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ అభ్యర్థులకు రక్షణ కల్పించండి.. కలెక్టర్‌కు ఎన్నికల కమిషన్ ఆదేశం

ABN, First Publish Date - 2021-11-05T02:40:52+05:30

రజాల నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులకు నామినేషన్ వేసేందుకు పోలీసు రక్షణ కల్పించాలని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులకు నామినేషన్ వేసేందుకు పోలీసు రక్షణ కల్పించాలని గుంటూరు కలెక్టర్ , రూరల్ ఎస్పీకి ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశించినా తమ అభ్యర్థులకు రక్షణ కల్పించడంలేదని టీడీపీ ఆరోపించింది. గురువారం సాయంత్రం ఎన్నికల కమిషన్‌ను టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ చేసిన ఫిర్యాదుతో కలెక్టర్, గుంటూరు రూరల్ ఎస్పీకి ఎన్నికల కమిషన్ కార్యదర్శి కన్నబాబు లేఖ రాశారు. టీడీపీ అభ్యర్థులకు నలుగురికి హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు రక్షణ కల్పించాలని లేఖలో కన్నబాబు పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-05T02:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising