ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: సర్వే అంటూ వచ్చి.. బంగారు గొలుసు చోరీ

ABN, First Publish Date - 2021-11-28T11:59:59+05:30

సర్వే పేరుతో వచ్చి ఒక మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన శనివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టా ఓబయ్య, సామ్రాజ్యం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: సర్వే పేరుతో వచ్చి ఒక మహిళ మెడలోని బంగారు గొలుసు చోరీ చేసిన ఘటన శనివారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పుట్టా ఓబయ్య, సామ్రాజ్యం దంపతులు పద్మసాలిపేటలో నివాసం ఉంటున్నారు. శనివారం ఉదయం  ఇద్దరు వ్యక్తులు మోటారుబైకుపై ఇంట్లో ఉన్న పుట్టా సామ్రాజ్యం వద్దకు వచ్చి పింఛనుకు సంబంధించి ఆధార్‌కార్డు తీసుకురావాలని అడిగారు. ఆ వెంటనే ఆమె మెడలోని 3 సవర్ల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యారు.  ఆమె కిందపడటంతో తలకు గాయమైంది. ఆమెను బంధువులు చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-11-28T11:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising