ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డుపై బైఠాయించిన వైసీపీ కార్పొరేటర్

ABN, First Publish Date - 2021-08-28T18:25:30+05:30

గుంటూరు: నగరపాలక సంస్థ అధికారుల తీరుపై వైసీపీ కార్పొరేటర్ ఆచారి నిరసన తెలియజేశారు. శనివారం ఆయన రోడ్డుపై బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నగరపాలక సంస్థ అధికారుల తీరుపై వైసీపీ కార్పొరేటర్ ఆచారి నిరసన తెలియజేశారు. శనివారం ఆయన రోడ్డుపై బైఠాయించి అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఆక్రమణల పేరుతో టౌన్ ప్లానింగ్ అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొందరినే టార్గెట్ చేస్తూ పని చేస్తున్నారని చెప్పారు. దీంతో పలువురు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. డిప్యూటీ సిటీ ప్లానర్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని కార్పొరేటర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-08-28T18:25:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising