ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్మకాండలకు వెళ్లొచ్చేసరికి ఇంట్లో చోరీ

ABN, First Publish Date - 2021-05-09T05:40:40+05:30

పట్టణంలోని విష్ణుకుండినగర్‌ సమీపంలో ఓ ఇంట్లో దొంగలు పడి సుమారు రూ.3 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు, నగదు దోచుకెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వినుకొండటౌన్‌, మే 8 : పట్టణంలోని విష్ణుకుండినగర్‌ సమీపంలో ఓ ఇంట్లో దొంగలు పడి సుమారు రూ.3 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు, నగదు దోచుకెళ్లిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాజ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ద్విచక్రవాహన షోరూమ్‌లో పనిచేస్తున్న వ్యక్తి ఇటీవల కొవిడ్‌తో మృతిచెందాడు. ఈ నేపథ్యంలో  కర్మకాండలను చేసేందుకు కుటుంబసభ్యులు స్వగ్రామానికి వెళ్లారు. గమనించిన దొంగలు శుక్రవారం రాత్రి ఇంట్లో విలువైన ఎలక్ర్టికల్‌ సామాన్లు, రూ.50వేలు నగదును, బంగారు ఆభరణాలతో కలిపి సుమారు రూ.3లక్షలు విలువ చేసే సొత్తును దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రాజ్యలక్ష్మి ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు.  

Updated Date - 2021-05-09T05:40:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising