ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు మీదగా ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌

ABN, First Publish Date - 2021-10-30T04:48:00+05:30

ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు గుంటూరు మీదగా నెలపాటు వారంలో మూడు రోజులు మచిలీపట్నం - కర్నూలు సిటీ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని నడపనున్నట్లు రైల్వే సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు గుంటూరు మీదగా నెలపాటు వారంలో మూడు రోజులు మచిలీపట్నం - కర్నూలు సిటీ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని నడపనున్నట్లు రైల్వే సీపీఆర్‌వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. నెంబరు. 07237 మచిలీపట్నం - కర్నూలు సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 6వ తేదీ నుంచి ప్రతీ మంగళ, గురు, శనివారాల్లో మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.25కి గుంటూరు, వేకువజామున 5.10కి కర్నూలు సిటీ చేరుకొంటుంది. నెంబరు.07238 కర్నూలు సిటీ - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 7వ తేదీ నుంచి డిసెంబరు 1వ తేదీ వరకు ప్రతీ బుధ, శుక్ర, ఆదివారాల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి 10.25కి నంద్యాల, ఉదయం 7.05కి మచిలీపట్నం చేరుకొంటుంది. ఈ రైళ్లలో ఏసీ టూటైర్‌-1, ఏసీ త్రీటైర్‌-1, స్లీపర్‌క్లాస్‌-7, సెకండ్‌ సిట్టింగ్‌-4, బ్రేక్‌ వ్యాన్‌-2 బోగీలుంటాయని సీపీఆర్‌వో తెలిపారు. 


Updated Date - 2021-10-30T04:48:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising