ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులతో చర్చించే ప్రసక్తే లేదనటం దారుణం: కొల్లా

ABN, First Publish Date - 2021-08-30T15:23:45+05:30

రాజధాని విషయంలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాపట్ల టౌన్‌: రాజధాని విషయంలో అమరావతిరైతులతో చర్చించే ప్రసక్తే లేదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించడం రాజకీయకక్షతో వ్యవహరించే దృష్టచర్య అని సంగం డెయిరీ మాజీ చైర్మన్‌ కొల్లా వీరయ్యచౌదరి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విన్నపాన్ని మన్నించి రాజధాని నిర్మాణం కోసం తమ ప్రాణప్రదమైన పంట భూములను త్యాగంచేసిన 29 గ్రామాల అన్నదాతలు 620 రోజులుగా దీక్షలు చేస్తుంటే వారితో చర్చించే ప్రసక్తే లేదనటం దారణమైన చర్య అని కొల్లా విమర్శించారు.

Updated Date - 2021-08-30T15:23:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising