ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ ఎంపీలు సాధించింది ఏమీలేదు: గల్లా జయదేవ్‌

ABN, First Publish Date - 2021-02-01T23:05:06+05:30

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఏమీ కేటాయించలేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి ఏమీ కేటాయించలేదని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి మరోసారి నిరాశే మిగిలిందన్నారు. కరోనా పరిస్థితుల తర్వాత దేశంలో అనేక రంగాలు పుంజుకున్నాయని, మరికొన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. టీడీపీ హయాంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు తెచ్చాం.. కానీ ఈసారి వైసీపీ ఎంపీలు సాధించింది ఏమీలేదని ఎంపీ గల్లా జయదేవ్‌ విమర్శించారు.

Updated Date - 2021-02-01T23:05:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising