ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరు: Nakka Anand

ABN, First Publish Date - 2021-08-28T17:14:20+05:30

ఒక్క చాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను జగన్ మోసం చేశారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఒక్క చాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను జగన్  మోసం చేశారని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేరన్నారు. చేసుకోవడానికి పనులు లేవని, తినడానికి తిండి లేదని తెలిపారు. కూరగాయలు , నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయని అన్నారు. జగన్ రెడ్డి కి పాలన చేత కావడం లేదని, మంత్రులకు వారి శాఖలపై అవగాహన లేదన వ్యాఖ్యానించారు. ప్రతి పక్షాలను బూతులు తిట్టడమే మంత్రుల పనిగా ఉందని మండిపడ్డారు. ప్రజల సంక్షేమం జగన్ రెడ్డి కి పట్టడం లేదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆయిల్ ధరలు పెంచారన్నారు. మరల మహిళలతో కట్టెల పోయ్యిలతో వంటలు చేయించేలా జగన్ పాలన ఉందని దుయ్యబట్టారు. జగన్ పాలనకు చరమ గీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని నక్కా ఆనంద్ బాబు అన్నారు. 

Updated Date - 2021-08-28T17:14:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising