ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితి: Nakka Anand

ABN, First Publish Date - 2021-11-14T17:39:41+05:30

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. శావల్యాపురం మండలం జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో నక్కా ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరాచక పాలనకు చరమ గీతం పాడాలన్నారు. మోసపూరిత మాటలతో గద్దె నెక్కారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. ‘‘మీ ఓటు ద్వారా జగన్ రెడ్డికి బుద్ధి చెప్పాలి’’ అని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు కోరారు. 

Updated Date - 2021-11-14T17:39:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising