ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ రెడ్డి పాలన అంతా రైతు వ్యతిరేక మయం: Nakka Anand

ABN, First Publish Date - 2021-09-15T18:45:11+05:30

జగన్ రెడ్డి పాలన అంతా రైతు వ్యతిరేక మయమని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జగన్ రెడ్డి పాలన అంతా రైతు వ్యతిరేక మయమని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. రైతులు కోలుకోలేని స్థితికి చేరుకున్నారని తెలిపారు. ఎన్నికల ముందు జగన్ అనేక బూటకపు మాటలు చెప్పారని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, రైతులు పంట కోనుగోలకు వైసీపీ నాయకులకు కమిషన్ ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఒరిగిందేమి లేదని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను వైసీపీ కేంద్రాలుగా మార్చారని విమర్శించారు. జగన్ రెడ్డి సీఎం అయ్యే రైతులు వ్యవసాయం వదిలి పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచుకోవాలో అన్ని రకాలుగా జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ నెల 18 రైతు కోసం భారీ నిరసన ప్రదర్శన చేపడుతున్నామని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. 

Updated Date - 2021-09-15T18:45:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising