ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారిని చూసి జగన్ వెన్నులో వణుకుపుడుతోంది: Nakka Anand

ABN, First Publish Date - 2021-11-11T15:54:12+05:30

అమరావతి రైతుల పాదయాత్రకు ప్రభుత్వం బయపడుతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అమరావతి రైతుల పాదయాత్రకు ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. వేలాదిగా మద్దతిస్తున్న ప్రజలను చూసి జగన్ రెడ్డి వెన్నులో వణుకుపుడుతోందని వ్యాఖ్యానించారు. రాజధాని గ్రామాల్లోనే ఉద్యమం ఉందన్న వైసీపీ నేతల నోళ్లు మూగబోయాయని తెలిపారు. రైతులకు సంఘీభావంగా వెళ్లే నేతలను హౌస్ అరెస్ట్‌లు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘనపై కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిన సిగ్గు రావడం లేదన్నారు. రైతుల పాదయాత్ర ఆపాలి అనుకుంటే అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని నక్కా ఆనంద బాబు డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-11-11T15:54:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising