ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాకినాడ పోలీసులతో ధూళిపాళ్ల ఆసక్తికర సంభాషణ

ABN, First Publish Date - 2021-10-08T15:52:54+05:30

టీడీపీ సీనియర్ నేత ధూళ్లిపాళ్ళ నరేంద్రకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన కాకినాడ పోలీసులతో దూళిపాళ్ల ఆసక్తికరమైన సంభాషణ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: టీడీపీ సీనియర్ నేత ధూళ్లిపాళ్ళ నరేంద్రకు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన కాకినాడ పోలీసులతో దూళిపాళ్ల  ఆసక్తికరమైన సంభాషణ చేశారు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వదిలి తమకు నోటీసులు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఈ కేసుకు సంభధించి ఏం  సమాచారం సేకరించారని నిలదీశారు. ‘‘డ్రగ్స్ కేసు ఎన్‌ఐఏ కదా దర్యాప్తు చేస్తున్నది... మీరు ఆధారాలు సేకరించడం ఏమీటి?... డ్రగ్స్ మాఫియాపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ పెద్దలను ఎందుకు ప్రశ్నించలేదు?.. నిషేధిత మాదక ద్రవ్యాల రవాణా జరగడంపై దోషులెవరన్నది తేల్చడం మీ బాధ్యత కాదా?...హెరాయిన్ విజయవాడ ఆసీట్రేడింగ్ పేరుతో వచ్చింది, పైగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి 9సార్లు జీఎస్‌టీ కట్టింది... దీనిపై విచారణ జరిపారా?’’ అంటూ ధూళిపాళ్ల ప్రశ్నల వర్షం కురిపించారు. 

Updated Date - 2021-10-08T15:52:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising