ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లాల నేతలతో అచ్చెన్నాయుడు భేటీ

ABN, First Publish Date - 2021-02-25T18:04:28+05:30

జిల్లాలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో గుంటూరు జిల్లా నేతల ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో గుంటూరు జిల్లా నేతల ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు భేటీ అయ్యారు. గుంటూరు నగరపాలక సంస్థలో పార్టీ అభ్యర్ధుల విజయం కోసం చర్చలు చేపట్టారు. కొన్ని డివిజన్లలో అభ్యర్ధుల ఎంపికపై ఉన్న వివాదాలపై నేతలతో అచ్చెన్నాయు చర్చిస్తున్నారు. సమన్వయ కమిటీని నియమించే అవకాశం ఉంది. మాకినేని పెదరత్తయ్య, పుల్లారావు, ఆనంద్‌ బాబు, దూళిపాళ్ల నరేంద్ర, తెనాలి శ్రావణ్‌ కుమార్‌, కోవెలమూడి రవీంద్ర, వసీద్‌ తదితరులు భేటీలో పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T18:04:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising