ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాకట్టు రుణాలపై దర్యాప్తు

ABN, First Publish Date - 2021-01-22T05:56:48+05:30

పంట తాకట్టుపై సొసైటీల్లో తీసుకున్న ఫ్లెడ్జి రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డీసీవో రాజశేఖర్‌ ఆదేశాలిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): పంట తాకట్టుపై సొసైటీల్లో తీసుకున్న ఫ్లెడ్జి రుణాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని డీసీవో రాజశేఖర్‌ ఆదేశాలిచ్చారు. భట్టిప్రోలు, దోనెపూడి సొసైటీల్లో ఫ్లెడ్జి రుణాలు, పొన్నూరు బ్రాంచ్‌లో బంగారం తాకట్టు రుణాలపై 52వ సెక్షన్‌ దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని డీసీవో తెలిపారు. డీసీసీబీ మాజీ చైర్మన్‌, టీడీపీ నేత ముమ్మనేని వెంకటసుబ్బయ్య ప్రాతినిధ్యం వహించిన భట్టిప్రోలు సొసైటీలోని రుణాల పంపిణీపై విచారణకు ఆదేశాలు ఇవ్వడంపై కలకలం రేగింది.

Updated Date - 2021-01-22T05:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising